telugu cine gossips

telugucinegossips: మహేష్ ని సింహాసనం ఎక్కిస్తున్న పద్మ భూషణుడు
Load Counter
massage table

Thursday, January 29, 2009

మహేష్ ని సింహాసనం ఎక్కిస్తున్న పద్మ భూషణుడు




త్వరలో ప్రిన్స్ మహేష్ బాబు సింహాసనం ఎక్కబోతున్నాడు.పద్మభుషణుడు సూపర్ స్టార్ దగ్గరుండీ మరీ ఎక్కిస్తారు .ఇప్పటికే మేటర్ ఏమిటో ప్రిన్స్ ఫాన్స్ కి అర్ధం అయిపోయేవుంటుంది.అప్పట్లో పద్మ భూషణుడు నటించి,నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం ఎంత పెద్ద హిట్ ఓ అందరకికి తెలిసిందే,ఇప్పటికి ఈ సెట్ పద్మాలయ స్టూడియో లో బద్రం గా చెక్కు చెదరకున్దా ఉంచారు . ఏ షూటింగ్ లకి కూడా వాడలేదు .దీనికి మన ప్రిన్స్ ని పెట్టి రీమేక్ "కృష్ణ గారి" డైరక్షన్ లో చెయ్యాలని ప్లాన్ అంట.కాని వరుడు సింహాసనం ఎక్కటానికి ఇంకా చాల టైం పడుతుంది.

అందుకే ఈ సెట్ రాజమౌళి "dheerudu "సినిమా కి అడిగితే కృష్ణ గారు ఇవ్వలేదు అంట..

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........